Saturday 31 December 2011

SHODASHA GANAPATHULU షోడశ గణపతులు

నిజానికి వినాయకులు ద్వాత్రింషత్ అంటే 32 వీళ్ళని ఒక పట్టికగా చూడదలిస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది
చూపిన తీరుగా శ్రీ, వీరశక్తి ,పింగళి అనే నలుగురు గణపతులలో ఉన్న భేదాల సంఖ్య 11 ఆపై ప్రధాన గణపతులు 21కి ఈ అవాంతర భేదాలు ఉన్న గణపతులు 11 మందిని కలిపితే మొత్తం 32 అవుతారు అయితే ఈ ముప్పై ఇద్దరిలోనూ కూడా ముఖ్యులు 16 మంది అయినట్టు వీరిని షోడశ గణపతిలు అంటూ చెప్పి వారి ఆకృతులు చేతలు చేతుల్లో ఆభరణాలు ఆయుధాలు మొదలైన వాటిని వివరించారు




No comments:

Post a Comment