Wednesday 31 January 2024

నదీ తీరం జనహారం

 తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా తీరం జనహారాన్ని తలపిస్తోంది పెనుగంగా జాతరలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేల మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు నదికి ఇరువైపులా ఇటు తెలంగాణ అట మహారాష్ట్ర పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు నైవేద్యాలు సమర్పించి ముగ్గురు తీర్చుకున్నారు దీంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దల్లారా వద్ద నది తీరం ఎటు చూసినా ఇలా భక్తజన సందడిగా దర్శనమిచ్చింది.



No comments:

Post a Comment