Tuesday 30 January 2024

బాసర మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు

 మహారాష్ట్రలోని జాల్నా జంక్షన్ నుంచి బాసర మీదుగా అయోధ్యకు వచ్చే నెల నాలుగున ప్రత్యేక రైలు నెంబర్ 07.6 49 ను ఏర్పాటు చేశారు ఈ రైలు జాల్న ఫర్గూర్ శైలు పర్భని పూర్ణ నాందేడ్ ముదిఖేడ్ ఉమ్రి బాసర నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల లింగంపేట్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మీదుగా అయోధ్యకు చేరుకుంటుందని బాసర రైల్వే అధికారులు తెలిపారు నాలుగున ఉదయం 9:30 గంటలకు జాల్నా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:15 గంటలకు బాసర మీదుగా మరుసటి రోజు ఎక్కువ జామున 3 35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని అన్నారు అలాగే 7న అయోధ్య నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:53 గంటలకు బాసర మీదుగా జాల్న చేరుకుంటుందని తెలిపారు ఈ రైలులో 20 సాధారణ బోగీలు రెండు ప్రత్యేక భోగీలు ఏర్పాటు చేశారు




No comments:

Post a Comment