Wednesday 31 January 2024

ఆలయానికి స్థలం విరాళం

 బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర మందిర నిర్మాణానికి పలువురు గ్రామస్తులు 120 గజాల స్థలాన్ని నిరాళంగా అందించినట్లు సర్పంచ్ బోనాల సుభాష్ తెలిపారు గ్రామానికి చెందిన కమల్ గారి పరివారానికి చెందిన లక్ష్మణ్ రంజిత్ రామ్ పటేల్ తమ సొంత స్థలాన్ని విరాళంగా అందించారని తెలిపారు.



No comments:

Post a Comment