Wednesday 31 January 2024

ఆలయానికి విరాళాల అందజేత

 పోతు రెడ్డి పల్లి హనుమాన్ ఆలయానికి భూదానం కోసం బుధవారం భక్తులు నగదు విరాళాలను అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్కల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి 5000 పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి 5000 రూపాయలు బంకుల లక్ష్మారెడ్డి ఐదువేల రూపాయలు ముడుకున్చల్ కు చెందిన ప్రతాపరెడ్డి 5000 రూపాయలు తడకలకు చెందిన గోపాల్ చారి 6000 ఆలయ భూదానం కోసం ఆలయ నిర్వహణ తేజస్వామికి అందజేశారు



No comments:

Post a Comment