Tuesday 30 January 2024

ఆలయ కమిటీకి విరాళం

 పాత బాన్సువాడ లోని ప్రసిద్ధి వినాయక మందిరంలో అర్చకుడి వేతనానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నటరాజ్ సోమవారం 400 రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు సభ్యులు గంగారాం గోపాల్ తదితరులు ఉన్నారు.



No comments:

Post a Comment