Wednesday 31 January 2024

శివ స్వాములకు బిక్ష

 కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో శివ స్వాములకు మహారాజ పోషకుడు లోకోటి బాపూరావు దంపతుల ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు ఆలయంలో అర్చకులు, శశికాంత్ శర్మ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు కార్యక్రమంలో శివబిక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు వైఎస్ ఎంపిపి ఉరుదొండ నరేష్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment