Wednesday 31 January 2024

పళనిలో అన్యమతస్తుల ప్రవేశం నిషిద్ధం

 తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పలని దండాయిదపాని ఆలయంలో హిందువులు మినహా అన్య మతస్తులు ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తరం జారీ చేసింది ఇటీవల ఆలయంలో అన్య మతస్తులు ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అనే ప్రకటన బోర్డును ఆలయ నిర్వహణ తొలగించారు దీన్ని వ్యతిరేకిస్తూ తలానికి చెందిన సెంథిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు హిందూ దేవాలయ ఆలయ ప్రవేశ చట్టం 1947 ప్రకారం హిందువుల ఆలయాల్లో అన్యమతస్తుల ప్రవేశానికి తావు లేదని బోర్డును తొలగించడం వల్ల ఇతర మతస్తులు ఆలయంలో ప్రవేశించవచ్చునని అపోహ ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వాదించారు ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది.



No comments:

Post a Comment