Tuesday 30 January 2024

అర్థ మండల దీక్ష ప్రారంభం

 బాన్సువాడ మండలంలోని తాడ్కూర్ భక్త మార్కండేయ మందిరంలో సోమవారం అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి పలువురు భక్తులు మాల వేసుకుని ప్రత్యేక పూజలు చేశారు కొన్నేళ్లుగా గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చిరంజీవి మహేష్ విట్టల్ విష్ణువర్ధన్ వాసుదేవ్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment