Wednesday 31 January 2024

మహానుభావుడు పరిషత్ బైక్ ర్యాలీకి ఘన స్వాగతం

 అఖిల భారతీయ మహానుభావు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహంతి మచ్చాలే బాబా మహారాష్ట్ర బైక్ ర్యాలీకి బుధవారం స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి శ్రీకృష్ణ ధ్యాన మందిరం కు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మహానుభావుడు పరిషత్ ప్రతినిధులు జయసాయి దేవ్ శ్యాంశాస్త్రి రమేష్ శాస్త్రి దినేష్ దాదా అమృత శాస్త్రి ధర్మరాజు కిరణ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment