Friday 23 February 2024

22 ఎకరాల్లో స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం

 భువనగిరిలో నిర్మించిన మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ 6న చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట

మానేపల్లి కుటుంబం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్లో నిర్మితమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామని మార్చి ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత మానేపల్లి రామారావు తెలిపారువ తేదీ ఉదయం 116 నిమిషాలకు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని గురువారం హైదరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆరోజు నుంచే భక్తుల దర్శనాలు మొదలవుతాయి అన్నారు స్థపతి డిఎన్ఏ ప్రసాద్ మాట్లాడుతూ లేదా విమాన గోపురం తో కూడిన గర్భాలయం 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం సిద్ధమైనట్లు వివరించార

4 అడుగుల ఎత్తైన రథంతో పాటు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భూవరాహస్వామి వకుల మాత ఉపాలయాలను నిర్మితమైనద తెలిపారు.

No comments:

Post a Comment