Monday 26 February 2024

మైసమ్మ ఆలయంలో పూజలు

 నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు చేశారు ఆల ప్రాంగణంలో జాతర కొనసాగింది


No comments:

Post a Comment