Monday 26 February 2024

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

 వారం రోజులుగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఫల అభిషేకాలు హోమం ద్వజారోహణం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పల్లకి సేవలతో కన్నుల పండుగ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారంతో ముగిశాయి.

ఉత్సవాలలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టముఖి కోనేరు  లోపుణ్య స్థానాల ఆచరించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

No comments:

Post a Comment