Sunday 25 February 2024

స్వామి పాదాలపై సూర్యకిరణాలు

 జైనథ్ మండలంలోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకాయి శనివారం వేకువజామున సూర్యకిరణాలు కోనేరు మీదుగా నేరుగా స్వామి వారి పాదాలను తాకాయి దీనితో గర్భగుడిలోని స్వామి వారు సువర్ణ కాంతులతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అర్చకులు భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా మరికొన్ని రోజులపాటు స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని భక్తులు వేకువజామున వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు



No comments:

Post a Comment