Thursday 29 February 2024

వేదమంత్ర పారాయణాలు

 నిజామాబాద్ లోని కోటగల్లి మార్కండేయ మందిరంలో కొనసాగుతున్న నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా బుధవారం దుర్గ సూక్త హవనము మూలమంత్ర జపము వేదమంత్ర పారాయణాలు చేశారు ప్రముఖ ప్రతిష్టాపన చార్యులు గంగా ప్రసాద్ నేతృత్వంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు మంగళహారతులు సమర్పించారు నగర పద్మశాలి సంఘం ఆలయ కమిటీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల భక్తులు మొక్కులు చెల్లించారు రాజగోపుర నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు గురువారం ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు మహాకుంభాభిషేకం రుత్విక్ సన్మానం పూర్ణాహుతి అన్నదానం ఉంటుందని వెల్లడించారు



No comments:

Post a Comment