Wednesday 28 February 2024

కాలభైరవుడిని దర్శించుకున్న న్యాయవాదులు

 రామారెడ్డి మండలంలోని కాలభైరవ స్వామిని హైకోర్టు న్యాయవాదులు మంగళవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఈవో ప్రభు రామచంద్రం వారిని సన్మానించే స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాయిలు దేవిదాస్ పార్టీ జిల్లా సభ్యులు పందుల గోపి రామారెడ్డి మండల కార్యదర్శి పూర్ణచందర్ అమ్ములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment