Tuesday 27 February 2024

శివరాత్రి ధ్వజారోహణం

 కామారెడ్డి లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం కామారెడ్డి కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినం ముందస్తు కార్యక్రమం నిర్వహించారు ఓంశాంతి కేంద్రంలో శివ ధ్వజారోహణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు గంగాల త సంతోషిని తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment