Tuesday 27 February 2024

వైభవంగా మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

 నిజామాబాద్ నగరంలోని కోట గల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం శతాధిక ప్రతిష్టాపనచార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పురోహిత్యంలో చండీ హోమము రుద్ర హోమాలు న్యాస హోమము అధివాస హోమము ఫల పుష్పాదివాసము అవధారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్కం హనుమాన్లు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి గుండయ్య కైరం కొండ విట్టల్ బింగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లెక్క పత్రి దేవదాస్ రాపల్లి గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ పల్లె లక్ష్మీబాయి కొండ గంగాచారం చింతల గంగాధర్ భూస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం అంకం రాజేందర్ పాల్గొన్నారు




No comments:

Post a Comment