Saturday 24 February 2024

అమ్మవారి రాజగోపుర నిర్మాణానికి విరాళము

 

దోమకొండ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి రాజ గోపుర నిర్మాణానికి అతిమాముల విజయ బలరాం దంపతులు పదివేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయిలు నిరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రాజేష్ తాటిపల్లి శ్రీధర్ పోతుల రాజు పూజారి శరత్ చంద్ర తో పాటు ధర్మకర్తల పాల్గొన్నారు.

No comments:

Post a Comment