Monday 26 February 2024

హజ్ యాత్రకు 7811 మంది ఎంపిక షబ్బీర్ అలీ

 తెలంగాణ రాష్ట్రం నుంచి హత్యయాత్రకు వెళ్లేందుకు హాజ కమిటీ కోటాలో 7811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అని తెలిపారు ఆదివారం పాత మలక్పేట డివిజన్లోని హైటెక్ గార్డెన్స్ లో హాజీ యాత్రికుల అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు తెలంగాణ హాజ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్ర కోసం 11313 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు

No comments:

Post a Comment