Monday 26 February 2024

రాజగోపుర నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నెలకొని ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి బోడపుంటి సురేఖ కాశీనాథ్ దంపతులు పదివేల ఒక వంద పదహారు రూపాయల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు భావి శరత్చంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఆలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు ఇదోదికంగా విరాళాలు అందజేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి.

No comments:

Post a Comment