Monday 26 February 2024

ఒకటి న సంతోషి మాతా ఆలయ వార్షికోత్సవం

 మద్నూర్ మండలం కేంద్రం లోని సంతోషి మాతా ఆలయం లో శుక్ర వారం మార్చి ఒకటి నాడు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు సంతోషి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుక ను విజయవంతం చేయాలని కోరారు. ధ్వజా రోహణం, కుంకుమార్చన,అభిషేకం ,యజ్ఞం,హారతి కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment