Monday 26 February 2024

భిక్ నూర్ లో కొన సాగుతున్న ఎల్లమ్మ జాతర

భిక్నూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. రెండవ రోజు ఉదయం అమ్మ వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుంకుమార్చన , సాయంత్రం ఆలయం చుట్టు డప్పు వాయిద్యాల నడుమ ఎడ్ల బండ్లు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా పోత రాజుల విన్యాసాలు ఆకట్టు కున్నాయి. ఎడ్ల బండ్లు ఊరేగింపు సందర్భంగా భక్తులు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా జాగ్రత్త లు గౌడ సంఘం ప్రతినిధులు తీసు కున్నారు. ఈ కార్య క్రమం లో గౌడ సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment