Thursday 29 February 2024

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 


మాకూరు మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో దూపదీప నైవేద్యాలు కొనసాగాయి యాగశాల అర్చనలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి శ్రీవారి కల్యాణ మండపంలో రోజు కళా ప్రదర్శనలు పౌరాణిక నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు పురస్కరించుకుని శాంతి పాఠము శ్రీ లక్ష్మీ నారాయణ ఎస్టి చక్రస్నానము సాయంకాల సమయంలో శ్రీ పుష్పయాగము పల్లకి సేవ సత్తాభరణం మహాదాసి నిర్వచనము వంటి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతలతో రమాదేవి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి స్థానికులు పాల్గొన్నారు



No comments:

Post a Comment