Thursday 29 February 2024

అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపన

 


బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం అన్నపూర్ణాదేవి గణపతి విగ్రహం నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి కమల ఖడ్గం హానేగా మఠం పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞం పాలాభిషేకం చేసి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు అన్నపూర్ణాదేవి మందిరం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని పూజలు చేసే ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దైవభక్తి పెంపొందించుకోవాలన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతులు మల్లికార్జున స్వామి శంకరాలింగ వివాచార్య కాంగ్రెస్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment