Monday 26 February 2024

బాసర గోదావరి నది వద్ద స్వచ్ఛభారత్

 నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం అయినటువంటి సద్గురు మాతా సుదీక్షకి మహారాజ్ ఆధ్వర్యంలో సంత నిరంకార్ నిజామాబాద్ బ్రాంచ్ సంయోజకర్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్టు అమృత స్వచ్ఛమైన మీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారీ సేవాదాల సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో దశరథ మహారాజ్ ఆశ్రమం పరిసర ప్రాంతాలలోని చెత్తాచెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సుమారు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్తాచెదారం లేకుండా తొలగించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పించారు పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు.



No comments:

Post a Comment