Wednesday 28 February 2024

వైభవంగా రేణుక జమదగ్నిలా కళ్యాణం

 


భిక్కనూరు మండల కేంద్రంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ జమదగ్నిల ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించారు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు అక్కడ జరిగిన కళ్యాణ మహోత్సవములు భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం పోసి ముక్కులు తీర్చుకున్నారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



No comments:

Post a Comment