Monday 26 February 2024

అయ్యప్ప స్వామికి స్వర్ణఖడ్గా బహూకరణ

 


నిజామాబాద్ పట్టణం అయ్యప్ప మందిరంలో సోమవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతులచే నిర్వహించిన చండీ హోమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి స్వర్ణఖడ్గం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్ పాలు మాట్లాడుతూ ఈ పుణ్యకార్యంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు హరిహర సుతుని ఆశీర్వాదంతో హిందూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు ఈ మహాకార్యాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణ కడగానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన వంతుగా ఐదు లక్షల రూపాయలు స్వామివారి స్వర్ణ కడదానికి సమర్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేయర్ దండోయ్ తో కిరణ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ అసెంబ్లీ కన్వీనర్ లింగం భక్తవత్సలం ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment