Thursday 29 February 2024

మహనీయ చరితులు

 భారతీయ తాత్విక చింతన స్రవంతిని జీవజల ధారలచే పరిపుష్టం చేసిన మహనీయులు కొందరు చరిత్రలో ఒక సమూహంగా మనకు దర్శనం ఇస్తారు వారి గురించి సంగ్రహంగా సప్తర్షులు వీరు ఏడుగురు ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో పట్టణామవుతున్నారు అదే సప్తర్షి మండలం వీరు ప్రతి మనువంతరంలో మారుతుంటారు ఇప్పుడు నడుస్తున్నది ఏడోదైన వైవస్వత మనవంతరం. ఈ మనవంతరంలో సప్తర్షులు కష్యపుడు ఆత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్ప మార్పులతో కనిపిస్తాయి

పంచర్షులు పేరు ఐదుగురు సానగు సనాతన  అహబూన ప్రత్న సుపర్ణ  సప్తర్షుల పంచర్ల ప్రస్తావన వేదాలలో ఉన్నది వీరందరూ గోత్ర ఋషులుగా ప్రసిద్ధులు

నవ నాథులు మీరు తొమ్మడుగురు దత్తాత్రేయ సంప్రదాయాన్ని వ్యాప్తి చేసిన వారు వీరి పేర్లు మత్చంద్రనాథ్ గోరక్నాథ్ జలంధర్ నాథ్ కనీఫ్ నాథ్ గహ్నీ నాథ్ నగేష్ నాథ్ చర్పతి నాథ్ బర్తరీ నాథ్ రేవన నాథ్

మహా సిద్ధులు వీరు 84 మంది బౌద్ధంలో మహాముద్ర అనే తాంత్రిక సంప్రదాయం ఒకటి ఉన్నది మొదటగా ఆ సంప్రదాయాన్ని నెలకొల్పి వ్యాప్తి చేసిన వారు వీరు వీరిని మహా సిద్దులని పిలుస్తారు వీరు భారత దేశంలో క్రీస్తు శకం 8 నుంచి 12 శతాబ్దాల మధ్యన జీవించారు వీరిలో కొందరి పేర్లు విరూపా సలహా నరోప నిర్గుణపా వీరిలో యోగిని మణి భద్ర యోగినీ భద్రమే కల వంటి స్త్రీలు ఉన్నారు వీరందరి గురించిన సమాచారం కీప్ డౌన్ రాసిన మాస్టర్స్ ఆఫ్ మహా ముద్ర అనే ఆంగ్ల గ్రంథంలో చూడవచ్చు

నాయన్ మార్లు వీరు 63 మంది శివ భక్తులు వీరి గురించి చెప్పేదే పెరియ పురాణం తమిళ దేశంలో శివాలయాలు దర్శిస్తూ భక్తి పాటలు పాడుతూ సంచరించారు వీరి కాలం క్రీస్తుశకం 6 నుంచి 9 మధ్యాహ్నం సుందరర్ అప్పర్ సంబంధర్ వీరిలో ముఖ్యులు

ఆళ్వారులు వీరు పనిదరు అనగా 12 గురు విష్ణు భక్తులు మీరు పాడిన పాటలు పాశురాలు అవి నాలుగువేలు నాలాయిరంగా ప్రసిద్ధం నమ్మాళ్వార్ ఆండాళ్ వీరిలో ముఖ్యులు న్యాయం మార్లు ఆడవాళ్లు దేశంలో భక్తి పరిమళాన్ని గుబాలింప చేశారు

No comments:

Post a Comment