Monday 26 February 2024

నేడు స్వర్ణ ఖడ్గ బహుకరణ

 నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప మందిరంలో గల అయ్యప్ప స్వామికి సోమవారం జగన్ గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా స్వర్ణ ఖడ్గ బహుకరణ నిర్వహించనున్నట్లు ఇందూరు అయ్యప్ప మందిరం అధ్యక్షుడు గడ్డం భక్తవత్సలం తెలిపారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని హిందువుల అయ్యప్ప మందిరం ప్రతినిధులు తెలిపారు మధ్యాహ్నం అన్న ప్రసాదన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

No comments:

Post a Comment