Thursday 29 February 2024

భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం

 


నిజామాబాద్ నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా మహా కుంభాభిషేకం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ పురోహితులు వేలేటి గౌరీ శంకర శర్మ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురువారం గురు వందనం ప్రాతఃకాల ఆవాహిక దేవత పూజ అమ్మవారికి విషెశ అభిషేకాలు వేద పారాయణం తదితర కార్యక్రమాలు

భక్తిశ్రద్ధలతో నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం ఉత్తర నిరాజనం యజమాను ఆశీర్వచనం ఆచార్య రుత్విక్ సన్మానము విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ విగాల నగర మేయర్ దండోనీతో కిరణ్ పాల్గొనే అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,  సత్య ప్రకాష్ సుదం రవిచందర్ దండు చంద్రశేఖర్ ముచ్కూర్ నవీన్ తడకల శ్రీను పాల్తి రవికుమార్ కోవూరు జగన్ చిదుర శ్రీనివాస్ కస్ప సంపత్ గారి పల్లి ప్రవీణ్ పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు నరసయ్య సెక్రటరీ ఎనుగందుల మురళి కార్పొరేటర్ ధర్మపురి సాయి సత్యపాల్ బిల్లా మహేష్ నీలగిరి రాజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్త ప్రధాన కార్యదర్శి రవికుమార్ గుప్త కోశాధికారి రాఘవేంద్ర గుప్తా ఉపాధ్యక్షుడు నరేంద్ర గుప్తా రాజేందర్ గుప్తా రుక్మిణి ప్రసాద్ గుప్త కరుణాకర్ గుప్తా చంద్రశేఖర్ గుప్త శంకర్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment