Thursday 1 February 2024

మేడారంలో సందర్శకులు తాకిడి



ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ మహా జాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఉన్నప్పటికీ ఇప్పటినుండే సందర్శకులు భారీగా వస్తున్నారు మన దేవతలు దర్శనానికి బుధవారం అధిక సంఖ్యలో తరలి రావడంతో మేడారం కిక్కిరిసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక చత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా జనం తరలివచ్చా రోజు లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు కాదా మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంపై దృష్టి సారించారు పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు

No comments:

Post a Comment