గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయ ఏదో వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య ముధెల్లి విండో చైర్మన్ సాయిరాం ఎంపీటీసీలు గాజుల ఉమారాణి తూము అంజయ్య బొల్లారం రమేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment