Wednesday, 7 February 2024

దిండి భక్తులకు అల్పాహారం అందజేత

 బీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన భక్తులు ప్రతి సంవత్సరం దిండియాత్ర ద్వారా మహారాష్ట్రలో ప్రఖ్యాతిగాంచిన పండరీపూర్ విఠలేశ్వర ఆలయానికి వెళ్లే భక్తులకు మంగళవారం మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో దిండి భక్తులకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు దిండి భక్తులకు అల్పాహారం అందించిన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ కు తర భక్తులకు దిండియాత్ర భక్తులు అభినందనలు తెలియజేశారు




No comments:

Post a Comment