జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో శనివారం సహస్ర పారాయణం నిర్వహించారు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం దీపారాధన నిర్వహించారు
జిల్లా కేంద్రంలో హనుమాన్ ఆలయాల్లో శనివారం అర్చనలు చేశారు శ్రీరామ్నగర్ కాలనీలో భక్తాంజనేయ ఆర్బి నగర్ లో ఇష్ట కార్యసిద్ధి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు
No comments:
Post a Comment