ముక్కాల్ మండల కేంద్రంలోని దూలగుట్ట వద్ద కొత్తగా నిర్మించనున్న దేవి అమ్మవారి ఆలయం కోసం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముప్కాలు మాజీ సర్పంచ్ ముసుకు భూమేశ్వర్ గురువారం లక్ష రూపాయలు విరాళం అందజేశారు ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులకు చెక్క అందజేశారు ఆలయ ట్రస్టు సభ్యులు కంచు విజయ్ టి సాయవ్వ గద్దల గంగారం చిన్న బాలరాజ్ గొర్రె చిన్న రాజవ్వ రేవతి శివలింగం గంగారాం ముత్తన్న పాల్గొన్నారు

No comments:
Post a Comment