Thursday, 8 February 2024

కృష్ణానదిలో పురాతన విగ్రహాలు

 కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్న శివలింగం విష్ణు విగ్రహం కర్ణాటక రాయచూరు జిల్లాలో కృష్ణా నదిలో బయటపడ్డాయి జిల్లాలోని దేవసుగూర్ గ్రామానికి సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా నదిలో చేపట్టిన తవ్వకాల్లో హిందూ దేవత విగ్రహాలు లభ్యమయ్యాయి నీటిలో లభ్యమైన విష్ణు విగ్రహం అయోధ్య రామాలయంలో బాలరాముడిని పోలి ఉండటం గమనార్హం



No comments:

Post a Comment