ఒక్కరోజే 50 వేల మంది రాక 19 లక్షల రూపాయల ఆదాయం కొండగట్టు అంజన్న క్షేత్రం జనసంద్రంగా మారింది సమ్మక్క సారక్క జాతరకు తోడు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది సుమారు 50 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని అధికారులు తెలిపారు మరోవైపు ట్రాఫిక్ జాంతో జేఎన్టీయూ వరకు వాహనాలు నిలిచిపోయాయి దీంతో భక్తులు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి అంజన్న దర్శించుకున్నారు భక్తులతో కిక్కిరిసిపోయాయి వివిధ రకాల దర్శనాలను టికెట్లు ఇచ్చే కౌంటర్ ఒకటే ఉండటంతో భక్తులు బారులు తీరారు కాకా వివిధ రకాల పూజలు దర్శనం ద్వారా 19 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు శ్రీనివాస శర్మ ఏర్పాట్లు పర్యవేక్షించార

No comments:
Post a Comment