Thursday, 8 February 2024

ఋగ్వేదం పై ఆన్లైన్ సదస్సు నేడు

 నిజామాబాద్ లోని నాగారం ఓం గురుకులం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్లో ఋగ్వేదం జ్ఞాన కళ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు నారాయణ పరబ్రహ్మ జిజ్ఞాసు ఒక ప్రకటనలో తెలిపారు గంటపాటు కొనసాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి నాలుగు తొమ్మిది ఐదు మూడు ఆరు ఏడు నెంబర్లు సంప్రదించాలని సూచించారు



No comments:

Post a Comment