Thursday, 8 February 2024

సామూహిక పారాయణం

 


కామారెడ్డి పట్టణ గంజి వర్తక శ్రీ రామాలయంలో గురువారం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు రామనామ వాసవి మాత దేవతల సామూహిక పారాయణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కోవూరి రమాదేవి పారి శోభ సుధా దుద్దెల్లి నాగలక్ష్మి తదితరులున్నారు



No comments:

Post a Comment