ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయ 20వ వార్షికోత్సవాన్ని ఈనెల 14న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి బాబాకు విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు సాయంత్రం 6 గంటలకు రథయాత్ర పల్లకి సేవ ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు

No comments:
Post a Comment