దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఆలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ కొట్టాల గడ్డ పద్మశాలి సభ్యులు దామోదర్ ఆనంద్ విజయ జగదీష్ సురేష్ ప్రవీణ్ కుమార్ హరి శంకర్ చంద్రబాబు ప్రేమ్ కుమార్ సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment