దోమకొండలో నెలకొన్న శ్రీ సాయిబాబా మందిరం 29వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు ఆలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరై ఆ సాయిబాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు
శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ దోమకొండ.
భావన ఋషి అన్నపూర్ణ సేవా సమితి దోమకొండ









No comments:
Post a Comment