Sunday, 11 February 2024

చుక్కాపూర్ లో భక్తుల సందడి

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఓడి బియ్యం పట్టినామాలు కోరమీసాలు కండ్లు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ కమిటీ సిబ్బంది భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు



No comments:

Post a Comment