నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఆలయ ప్రాంగణంలో జాతర వెలిసింది


No comments:
Post a Comment