Thursday, 8 February 2024

ముగిసిన సాధు సమ్మేళనం

 గత మూడు రోజులుగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జి గారిలో కొనసాగుతున్న వశిష్ట సంచార శతసంగ మహోత్సవ సంబరాలు సాధు సమ్మేళనం బుధవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి ఆచార్య పరిపూర్ణానందగిరి విష్ణు సేవానంద స్వామి శంకరానంద స్వామి బ్రహ్మశ్రీ తుకారాం జగదీశ్వరానంద స్వామి అనంత నందగిరి స్వామి ఓంకార నంద స్వామి పురుషోత్తమహారాజు శ్రీ రాజా రామానందమహారాజు బ్రహ్మానందమహారాజు స్వాములు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం ద్వారా ఏకాగ్రత నెలకొంటుందని సాధు సమ్మేళనం ద్వారా జాన యజనం నెలకుంటుందన్నారు ఇందులో ఎంపీపీ గద్దె భూమన్న పార్శ సంధ్యారాణి రాజేందర్ రాజారాం లక్ష్మణ్ వెంకటేశ్వర్లు అశోక్ భరత్ భూషణ్ పాల్గొన్నారు



No comments:

Post a Comment