Wednesday, 7 February 2024

మేడారం మహా జాతరకు ప్రత్యేక బస్సులు

 మేడారం మహా జాతర సందర్భంగా ఈనెల తొమ్మిది నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టిసి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఎంజీబీఎస్ నుంచి మూడు బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు పెద్దలకు 750 రూపాయలు పిల్లలకు 450 రూపాయలుగా బస్సు చార్జీలను నిర్ణయించామన్నారు టిఎస్ఆర్టిసి ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు

No comments:

Post a Comment