మద్నూర్ మండలంలోని కొడిచిరా గ్రామంలో గ్రామస్తులు దళితవాడలో నిర్మించనున్న విఠలేశ్వరాలయానికి బిచ్కుంద మండలం కథగాం మహారాజ్ మల్లికార్జున స్వామి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆలయాలు పెరగడం వల్ల ధర్మ రక్షణ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ నిష్టగా ఉండాలన్నారు కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ మాజీ ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ ధర్మజాగరణ కార్యకర్త గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment