అయోధ్య రామ జన్మభూమిలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రసాదాన్ని పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జహీరాబాద్ నియోజకవర్గం లోని 4 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు అయోధ్య అక్షింతలు మాదిరిగానే ప్రతి గ్రామానికి ప్రత్యేక వాహనాల ద్వారా లడ్డు ప్రసాదం వితరణకు ఏర్పాటు చేసినట్లు దాత పైడి ఎల్లారెడ్డి తెలిపారు ఆదివారం మండలం అబ్దుల్లా నగర్ లోని తన కార్యాలయం నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ప్రసాదాన్ని అందించారు ప్రతినిధులు బాల్రెడ్డి కిష్టయ్య రాజు నారాయణరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

No comments:
Post a Comment