చైర్మన్గా లచ్చు పటేల్ జాబితాకు మంత్రి సీతక్క ఆమోదం త్వరలో వెలువలను ఉత్తర్వులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్ బోర్డ్ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు దేవాదాయశాఖ ఆమోదం పొంది నీడోరేపో ఉత్తర్వులు వెలువలను ఉన్నాయి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఎర్రం లచ్చు పటేల్ తో పాటు మరో పదమూడు మంది సభ్యులను నియమించనున్నారు సభ్యులుగా ముంజాల బిక్షపతి గౌడ్ మిల్క్రి ఐలయ్య కోడి గోపాల్ గంగెర్ల రాజారత్నం కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యాపా అశోక్ పోరిక నారాయణ సింగ్ సుంచ హైమావతి చామర్తి కిషోర్ కోరం అబ్బయ్య ఆలెం శశిధర్ వద్దిరాజు రవిచంద్ర అంకం కృష్ణస్వామిని మంత్రి నియమించారు అదేవిధంగా ఎక్స్ అఫిషియో మెంబర్ గ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావును నియమించారు దేవాదాయ శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడిన అనంతరం మీరంతా మేడారంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు

No comments:
Post a Comment